అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు  My story – Part-4– సాయి లీల (మహిమ) -5 మేము ఇల్లు మారిన తర్వాత రోజులు మామూలుగా ప్రశాంతంగా గడుస్తున్నా ఏదో తెలియని వెలితి.  నేను ఈ విధంగా Read more…


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పూజ్యశ్రీ శివనేశన్ స్వామి వారిని ఏరుగని సాయి భక్తులుండరు. తమిళనాడు రాష్ట్రములోని కోయంబత్తూరు జిల్లాలోని నాయక్కర్ పాళయంలో 1927 ఏప్రియల్ 12వ తేది శ్రీరామనవమి రోజు జన్మించిరి. పుట్టుకతోనే నోటియందు రెండు పళ్ళు, తలపై బ్రహ్మజ్ఞానముకు చిహ్నమైన పిలక Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. ఒకసారి ఇండియాకి సెలవులు గడపడానికి వెళ్ళినప్పుడు షిరిడీ వెళ్లాను. అక్కడ ఓ పెద్దాయన తో పరిచయమైంది, వారికి చాలా జ్ఞానముంది, నా ప్రశ్నలెన్నిటికో వారు సమాధానాలిచ్చారు. అందుచేత ఆయనని నేను గురూజీ గా సంబొధించేదానిని. గురూజీ అంబర్ నాధ్ లో నివసించేవారు, నాకు తరచుగా ఉత్తరాలు వ్రాస్తూండేవారు, షిరిడీ విశేషాలను తెలుపుతూ వుండేవారు. ఒక్కోసారి Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. మద్రాసు రాష్ట్రములోని – కోయంబత్తూరులో 1874లొ జన్మిచిన శ్రీ బి.వి.నరసింహస్వామి వారు బి.యల్ పట్టా పొంది న్యాయవాద వృత్తి ప్రారంభించిరి. 1895లొ సేలంలో స్థిరనివాసులైరి. సేలం పురపాలక సంఘమునకు అద్యక్షులైరి. అన్ని రంగములలో ప్రఖ్యాతి చెందిన వీరు విషాద సంఘటనలతో వారి జీవితమూ మార్పు చెందినది. కొంత కాలమునకు వారి పెద్ద కుమారుకు మరణించుట, Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. కళ్ళజబ్బును బాగుచేయుట : పండరీపురములో ఉన్న తాత్యాసాహెబ్ భరింపలేని నొప్పితో కళ్ళజబ్బుతో బాధపడసాగాడు. అతను గొప్ప గొప్ప కంటివ్యాధి నిపుణులకు తన కళ్ళను చూపించాడు. వారందరు తమ అశక్తతను ప్రకటించగానె, తనకు వేరే మార్గము లేక షిరిడీకి ప్రయాణమయ్యాడు. షిరిడీకి చేరుకొని సాఠేవాడాలో బస చేసి సాయినామ జపము చేయడం ప్రారంభించాడు. మూడవరోజున ద్వారకామాయిలో Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. నిర్భయమైన మరణాన్ని పొంది సాయి పాదాలలో లయమైపోయిన తాత్యాసాహెబ్ నూల్కర్. శ్రీ  హేమాద్రి పంతు మరాఠీ భాషలో వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రలోను దాని ఆంగ్ల  తెలుగు అనువాదములలోను శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్ కు సంబంధించిన విషయాలు ఎక్కువగా చోటు చేసుకోలేదు. అదృష్ఠవశాత్తు తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క మనుమడు శ్రీ రఘునాధ్ విశ్వనాధ్ నూల్కర్ Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై… సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై … నా పేరు మెరువ సాంబ శివయ్య , మా నాన్న గారికి ఎన్.టి.ఆర్. కాలనీలో ప్రభుత్వం వారు ఇల్లు ఇవ్వడం జరిగింది. (6-6) డోర్ నెమరు గల ఇల్లే మా ఇల్లు. అయితే అది 2003 Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై నా పేరు మహేశ్వరీ , మా నివాసము విద్యానగర్, నెల్లూరు జిల్లా.2010వ సంవత్సరంలో మార్చి లేదా ఏప్రియల్ లోనో మా ఇంటి ప్రక్కన సాయి బాబా వారి భజన పెట్టుకున్నారు. నేను భజనకు పోతూ టెంకాయ, కర్పూరము తీసుకొనిపోయినాను. రెండు అరటిపళ్ళు మాత్రం మరచిపోయాను. భజనలో వున్నంతసేపు అరటిపళ్ళు మరచిపోయానే అని బాధ పడుతుండినాను Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై నా పేరు మల్లు పట్టు విజయ భాస్కర్ రెడ్డి. నాకు మొదటి నుండి కోపం విపరీతముగా వుండేది. 1973 సంవత్సరంలో సత్యసాయి బాబా వారి దగ్గరకు పుట్టపర్తి పోయాను. అయన నాకు శిరిడి సాయిబాబా ఉంగరం ఇచ్చి బాబాను నమ్ముకొని పూజించండి. మీకు అన్ని జరుగుతాయి అని సెలవిచ్చారు. నా మనసులో వుండే విషయాలు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. “నా లీలలు అగాధాలు”, ఎవరైతే అందులో మునుగుటారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి” నా ఈ దేహం సమాధి అనంతరం నా అవతార కార్యం ముమ్మరం అవుతుందని బాబా వాచా వెలువడిన అభయహస్తపు జల్లులకు నిదర్శనము ఈ పిచ్చుక(భక్తురాలి) లీల. మాములుగా చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే అమ్మ, అబ్బ అని కేకలు పెడతాము.రోడ్లో పోతూ Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. 1910సం. లో లక్ష్మణ్ బజీ అవరె అనే అతనికి రెండు కళ్ళలో నొప్పి వచ్చింది. రెండు కళ్ళ నుండి నీరు కారసాగింది. చివరికి కంటి చూపు పోయింది. నయం చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు, మందులు ఏవి పని చేయలేదు. ఆ కుటుంబానికి తెలిసిన ఒక స్నేహితుడు శిరిడి వెళ్ళమని సలహా ఇచ్చారు. బాబా Read more…


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాథ్ మహారాజ్ కీ జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై !! నా పేరు నేల్లురుపల్లి సుమన్. నాకు 15-7-2010న యాక్సిడెంట్ అయింది. ఆ రోజు గురువారం. నేను ఇంకొకతను ఉదయం 7 గంటలకు కోటలో బాబాకు అభిషేకం సేసుకొని ఆరతి ఇచ్చుకొని ఉదయం నెల్లూరుకు Read more…


చూపు క్షీణించిన కండ్లకు దృష్టిని ప్రసాదించిన సాయి బాబా జీవించి ఉండగా ఆయనను చూసిన భక్తులలో శ్రీవిఠల్ యశ్వంత్ దేశ్పాండే కూడా ఒకరు. అతడు ఒక గొప్ప భక్తుడు. ఎందుచేతనో ఆయన తాతగారి (తల్లివయిపు తండ్రి) కంటిచూపు మందగించింది. అత్యుత్తమమయిన వైద్యం చేయించినా గాని, కంటి చూపు మెరుగుపడటానికి బదులు ఆయన పరిస్థితి యింకా దిగజారిపోయి Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. 1913 సం. లో దుర్గాబాయి కర్మాకర్ అనే ఆమె చేతిలో 8 నెలల బిడ్డతో ద్వారకామాయికి వచ్చింది. తన బిడ్డను మశిద్ మాయి నేలపై ఉంచి సాయి బాబా కు నమస్కరించినది. సాయి దర్శనంతో ఆమెకు తన్మయత్వంతో కన్నీరు కారాయి. ఆమె చాల పేదరాలు. తనవద్ద  శిరిడీలో ఉండటానికి ఆమె వద్ద ధనం లేవు.సర్వాంతర్యామి Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. బాబా శిరిడీలో ఉన్న కాలంలో మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు కదా ! సర్ జాన్ కర్టిస్ అనే ఆయన ప్రభుత్వ కేంద్ర విభాగానికి కమిషనర్ గా పనిచేస్తూ ఉండేవాడు . ఆయనకు పిల్లలు లేరు . కనుక బాబాను దర్శించి తమకు సంతానం ప్రసాదించమని కోరడానికి కర్టిస్ దంపతులు శిరిడీ బయలుదేరారు Read more…


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర రచించిన హేమాద్పంత్ కు అల్లుడైన జనార్ధన్ గల్వంకర్ బొంబాయిలోని సెక్రటేరియట్ లో హామ్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. హేమాడ్ పంతు అతనికి బాబా గురించి తెలిపి అతనిని నాలుగుసార్లు బాబా దర్శనానికి తీసుకెళ్ళాడు . అయినా అతనికి బాబాపై భక్తి శ్రద్ధలు కలుగలేదు . ఒకసారి జనార్ధన్ Read more…


ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన మరొక సాయి వైభవం గమనిద్దాము. హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్చవ్యాధి ఏవిధంగా నివారణయిందో దాని గురించి శ్రీ సాయి సత్ చరిత్ర 26వ. అధ్యాయంలో వివరింపబడింది. బాబా హరిశ్చంద్రతో “బాపూ! ఇంతకు ముందు నీకు రెండు రూపాయలిచ్చాను. ఈ మూడు రూపాయలు కూడా Read more…


మహరాజ్ సాయిబాబా కి నానా సాహిబ్ నిమోన్ కర్  కీ నడుమ ఊహకందని ఋణానుబంధం వుందనిపిస్తుంది. నానా సాహిబ్ ఒక్క క్షణం అయినా సరే బాబాను వదలి వుండాలన్న ఊహని కూడా భరించగలిగేవాడుకాదు. అందువలన షిరిడీనే తన నివాసంగా భావించుకుంటూ ద్వారకామాయి లో వుంటూ రాత్రి బాబా నిద్రకుపక్రమించిన తర్వాత తన ఇంటికి వేళ్ళేవాడు. గ్రామస్ఠులు Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles