రాజైన కళ్యాణ వర్మ మరణించాడు. ఇక అతని కుమారుడైన శాంతివర్మకే పట్టాభిషేకపు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక రేపు పట్టాభిషేకం. ఆ రాత్రి ఆయనకు స్వప్నం వచ్చింది. తనకై అలంకరింపబడిన సింహాసనంపై, మంజుశ్రీ కూర్చుని ఉన్నాడు. తన గురువైన మంజుశ్రీ శాంతివర్మతో “కుమారా! నేను నీ గురువును. నీవు నా శిష్యుడవు. ఇద్దరం ఒకే సింహాసనంపై Read more…
Voice support by: Mrs. Jeevani సాయి ధర్మాన్ని పాటింపుమని చెబుతాడు. అది రాజశాసనం లాగా ఉండదు. ఆప్త మిత్రుని వాక్కులా ఉంటుంది. అందరూ వైశ్వదేవము – అన్నమును అగ్నికి ఆహుతి చేయమని చెప్పారు సాయి. సాయి తనకు తెలిపిన వైశ్వ దేవమును గూర్చి సగుణమేరు నాయక్ శ్రీ బీ.వి. దేవు గారితో సంభాషించాడు. ఆ Read more…
One day Jayadeva and his friend were going to have the Darshan of Puri Jagannath going through the jungle. Jayadeva felt thirsty. There was no water available there. Then at last Jayadev prayed Lord Jagannath for water. The Lord gave darshan Read more…
మేము సైట్లు కొని కట్టి అమ్ముతుంటాము. సైట్లు మాకు దొరకడం లేదు, మేము చాలా బాధల్లో ఉన్నామప్పుడు. ”రామ్ రతన్ జీ” గురువుగారు అందరి ఇళ్లల్లో జ్యోతులు పెడుతూంటే మా ఇంట్లో జ్యోతి ఎలాగో పెట్ట లేని పరిస్థితి కనీసం వేరే ఇంట్లో జ్యోతులు పెడుతూంటే సేవ అయినా చేద్దాము అనిపించి వెళ్ళాను. పూజ జరిగే Read more…
ఒకనాడు జయదేవుడు, అతని మిత్రుడు పూరి జగన్నాథుని దర్శనానికి పోతున్నారు. అడవిగుండా పోతున్నారు. జయదేవునకు దప్పికైంది. నీటి జాడేలేదు. చివరకు జగన్నాథుని ప్రార్థిస్తాడు జయదేవుడు. ఆ దైవము ప్రతక్షమై దప్పిక తీరుస్తాడు. సాయిబాబా కూడా తన భక్తుడైన నానా సాహెబ్ చందోర్కరు దాహాన్ని తీరుస్తాడు హరిశ్చంద్ర గుట్టపై. జయదేవునకు బృందావనం, కదంబ వృక్షాలు, యమున, కృష్ణ, Read more…
Voice Support by: Mrs. Jeevani ఏ తండ్రి అయినా తన తనయుడు తనను మించిపోవాలనే కోరుకుంటాడు. ఇక ఆధ్యాత్మికపథంలో సద్గురువు తన శిష్యులు తనంతి వారు కావాలని కోరుకుంటాడు. సాయి బాబా కాశీనాథ గోవింద ఉపాసనీని తనంతటివాడు కావాలని కోరుకున్నారు. ఉపాసనీ 14 అశ్వత్ధ వృక్షాలను నాటు అని అంతరార్ధ యుక్తంగా పలికారు. అంతే Read more…
సూరజ్ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం నేను ఉదయాన్నే కాకడ హారతికి గుడికి వెళ్లి “బాబా నీ గుడికి రాక పోవడం వల్లనే నా పరిస్థితి ఇలా అయిపోయింది. నా తప్పు ఏమి లేకపోయినా అందరి ముందు దోషినయ్యాను. పోలీసు స్టేషన్ కి కూడా వెళ్ళవలసి వచ్చింది. నన్నొక శత్రువుని విలన్ ని Read more…
That is Malkheda Village. A tributary of the Bima River, Kagina would flow besides this village. There stays fifth Acharya of Madhva Tradition Akshobha Acharya. At that time the person belongs to Dondhu, Narasimha Deshpande was coming in a Horse. He was Read more…
అది మాల్ ఖేడా గ్రామం. బీమా నదికి ఉపనదైన కగిన ఈ గ్రామం పక్కనుండే ప్రవహిస్తుంది. అక్కడ మధ్వ సాంప్రదాయానికి చెందిన ఐదవ ఆచార్యుడు (పీఠాధిపతి) అక్షోభ్యాచార్యులున్నారు. అదే సమయంలో డోంఢూ నరసింహ దేశ్ పాండే తన గుర్రం మీద స్వారీ చేసుకుంటు వస్తున్నాడు. అశ్వ విద్యలో నిపుణుడు. డోంఢూరాయునకు(నరసింహునకు) దాహం వేసి గుర్రం మీద Read more…
Voice Support by: Mrs. Jeevani సాయిబాబా గాని ఇతర మహనీయులు గాని, సందర్భాలను బట్టి వారు ఆ రూపాలను దాలుస్తారు. తాజుద్దీన్ బాబా, సాయిబాబా సమకాలికుడు. రాంసింగ్ తాజుద్దీన్ బాబా భక్తుడు. రాంసింగ్పై కొందరు హత్యానేరం మోపగా అతనికి సెషన్స్ కోర్టు ఉరి శిక్ష విధించింది. వాస్తవానికి రాంసింగ్ నిరపరాధి. పై కోర్టుకు అపీల్ Read more…
Ramadasu established Anandashram at Kanhangarh. His previous name is Vithal Rao. Father realized his spiritual contemplation and preached the mantra “Srirama Jayarama Jaya Jayarama”. He left home and family and he travelled extensively towards the country. Ramadasu went to Badrinath Read more…
కన్హన్ గడ్ లో ఆనందాశ్రమాన్ని స్థాపించింది రామదాసు. ఈయన పూర్వాశ్రమ నామం విఠల్ రావ్. తండ్రి ఈతని ఆధ్యాత్మిక చింతనను గ్రహించి “శ్రీరామ జయరామ జయ జయరామ” అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఇల్లు, సంసారం విడిచి దేశాటన చేశాడు. ఒకసారి బద్రీనాథ్ కు వెళ్ళారు రామదాసు. ఆ సమయంలో లెక్కకు మించిన యాత్రీకులున్నారు. బదరీనాథ్ మందిరమునకు Read more…
Translation, Typing and Voice Support by: Mrs. Madhavi “ॐ साई राम” सभी साई भक्तोंको। अभी हम यादव जी का जीवन मे बाबा का थीसरा लीला सुनेंगे,उन्ही का बातोमे। मेरा बेटा का जब छे, साथ साल उमर था, तब उसको बहुत Read more…
సూరజ్ గారి అనుభవములు మొదటి భాగం నా పేరు సూరజ్, మాది మరాఠీ కుటుంబం. మేము హైదరాబాద్, వనస్థలిపురం, వైదేహి నగర్ లో ఉంటాం. మేము ఇంతకు ముందు చిక్కడపల్లి లో ఉండేవారం. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 6th క్లాస్ చదువుతున్నపుడు వనస్థలిపురం లో ఇల్లు కొనుక్కుని ఇక్కడకి వచ్చేసాము. Read more…
Voice support by: Mrs. Jeevani ఆనాడు నృసింహ సరస్వతి, తరువాత అక్కల్కోట మహారాజ్, ఆ తరువాత సాయిబాబా. వీరందరూ ఒక్కటే! ఒకటే అని తెల్పటానికి నేటికి వారందరూ కృషి చేస్తున్నారు. అక్కల్కోట మహారాజ్ తానే నృసింహ సరస్వతి అని అనేక రుజువులు ద్వారా తెలియచేశారు. అక్కల్కోట స్వామి అక్కల్కోటలోని వేప చెట్టు సగ భాగాన్ని Read more…
Jnaneswar has taken his brother Nivrutti Dev as his Guru. Neelakanta Deekshit was the brother of Appayya Dekshitulu. Appayya Deekshitulu was the actual Shiva Roopa. Once upon a time, there was a matter related to the property distribution. At that Read more…
Voice support by: Mrs. Jeevani భక్తులు పండరీపురం పోయి పాండురంగని దర్శిద్దామనుకుంటారు. కనీసం ఆషాఢ శుద్ధ ఏకాదశినాడైనా, కార్తీక శుద్ధ ఏకాదశి నాడైనా. కొందరికి వెళ్లటం కుదరదు. ఉదాహరణ: సవితామాలి. ఈయన తోటమాలి. పరిస్థితుల కారణంగా ఊరు దాట వీలులేని వాడు. ఆ తోటమాలి పాండురంగని పండరీపురం వెళ్ళి దర్శింపలేకున్నా తన ఉద్యానవనంలోనే దర్శిస్తున్నాడు. Read more…
జ్ఞానేశ్వరుడు తన సోదరుడైన నివృత్తి దేవుని గురువుగా స్వీకరించాడు. నీలకంఠ దీక్షితుడు సాక్షాత్తు ఈశ్వరరూపుడైన అప్పయ్య దీక్షితుని సోదరుడు. ఒకనొక సమయంలో ఆస్తి పంపకం విషయం వచ్చింది. ఆ సమయంలో నీలకంఠ దీక్షితులు తనకు జ్ఞానభిక్ష ప్రసాదింపుమని, వేరే ఆస్తి అక్కరలేదని అప్పయ్య దీక్షితుని కోరుకున్నాడు. అప్పయ్య దీక్షితుడు సంతసించి, జ్ఞానమునే కాదు, ప్రాపంచిక సంపదను కూడా Read more…
Recent Comments