Voice Support By: Mrs. Jeevani మానవులంతా ఒకటే, అంతే కాదు సత్పురుషులంతా ఒకటే. సత్పురుషులు సజీవంగా ఉన్నా, మహాసమాధి చెందినా వారంతా ఒకటి గానే భాసిస్తారు. చూడటానికి ఒకటి గానే అనిపిస్తారు కాని గ్రహించ గల్గిన వారికి ఒకటి గానే అనుభవాలనిస్తారు. మూలే శాస్త్రి ఒకసారి షిరిడీకి వచ్చాడు – సాయిని దర్శించు కోవటం Read more…
Voice Support By: Mrs. Jeevani ”ఇది మేఘుడి చివరి ఆరతి” అన్నారు సాయి. ఆ విషయాన్ని చాలామంది గ్రహించలేక పోయారు. సాయి భక్తుడు నార్కే, కాకా సాహెబ్ దీక్షిత్కు మార్చి 2, 1918 రాత్రి జరిగిన చావడి ఉత్సవం గురించి, ఆ నాటి కొన్ని సంఘటనలను గురించి వ్రాశాడు. ఆ దినం ఫాల్గుణ షష్టి. Read more…
Voice Support By: Mrs. Jeevani ఆధ్యాత్మికతకి, సంగీతానికి సంబంధం ఉన్నట్టుంది. గురువులు సంగీతాన్ని ఇష్టపడతారు. వారు పాటలు పాడతారు. వారు సంగీత విద్వాంసులను ప్రోత్సహిస్తారు. ఈ విషయంలో సాయిబాబా కూడ అంతే. తాను శ్రావ్యంగా పాడేవాడు, పాటలు పాడించి వినేవాడు, వినిపిస్తాడు కూడా. శ్రీ వామన్ నామదేవ్ అస్టేకర్ మార్చి 1, 1906లో అకోల్నేర్లో జన్మించాడు. అతను Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను విద్వార్ధి దశలో మాన్ ప్రాణ్ గోవింద్ పటేల్, డాక్టర్ హాటే, అనంత మహాదేవ్ సింగ్వేకర్ మొదలైన వారెందరో దర్శించారు. భారత ప్రధానులలో ఒక్కరు మాత్రమే సాయిబాబాను సశరీరంగా దర్శించారు. అందరికి తెలిసిన విషయం ఆయన జన్మ దినం ఫిబ్రవరి 29 అని. మొరార్జీ దేశాయ్ సాయిని దర్శించిన విషయం Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా తన సేవకు వేర్వేరు వ్యక్తులను వేర్వేరు విధాలుగా చేసుకోనిస్తాడు. వారు ఆ సేవలో నిష్ణాతులుగా ఉంటారు. ఉదాహరణకు దాసగణు తన హరికథా పటిమతో ఎందరెందరిలోనో ఆధ్యాత్మిక చింతనను రేకెత్తించి, సాయిబాబాను సజీవ యోగిగా మహారాష్ట్రులకు తెలిపాడు. హమాడ్ పంత్ చేత మరో గురుచరిత్రను సాయి పరంగా వ్రాయించుకున్నాడు. ఈ Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఫిబ్రవరి 27, 1912న ఒక గాథను చెప్పారు. ”సాయిబాబా తామొక పొలంలోకి వెళ్ళామని, అక్కడ పెద్ద చిలకలు ఉన్నాయని చెప్పారు. వారు అక్కడ ఉండటంతో అవి చెదరిపోయాయట” అని. చిలకలు ఎందుకు ఎగిరిపోయాయి? సరిగ్గా ఇటువంటి గాథే తుకారాం జీవిత చరిత్రలో చూడవచ్చు. ఒకసారి తుకారాం ఆళంది Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా షిరిడీ గ్రామాన్ని విడిచి (దగ్గరనున్న ఒకటి, రెండు గ్రామాలకుతప్ప) ఎక్కడకూ పోయినట్లు దాఖలాలులేవు. కానీ, ఇతర ప్రదేశాలలో జరిగే సంగతులు ఆయనకు తెలుసును. ఇతర సద్గురువులను గూర్చి కూడా తెలుసు. తెలియచేయటమే కాదు, భౌతిక రూపాలు మాత్రమే వేరు అని సాయి తెలియచేస్తారు. ధోపేశ్వర్లో కాకా పురాణిక్ Read more…
Winner : S. Sireesha Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice Support By: Mrs. Jeevani ఆయన పుట్టినది గురువారం. తనువును వీడినది గురువారము 25 ఫిబ్రవరి 1971. సాయిబాబాతో కేవలం 8 లేక 9 ఏండ్ల నుండి మాత్రమే అనుభవాలు మొదలయ్యాయి. ఆయన జీవించినది 83 ఏండ్లు. అయినా ఆయన సాయికి అంకిత భక్తుడు అయ్యాడు. షిరిడీలోని వ్యక్తులకు సాయిబాబా ఎన్నో, ఎన్నెన్నో సంవత్సరముల Read more…
Voice Support By: Mrs. jeevani అది ఏ సంవత్సరమో తెలియదు గాని సామాన్యంగా ఫిబ్రవరి నెల చివరలో వచ్చే మహా శివరాత్రికి షిరిడీకి మూడు మైళ్ళ దూరంలో ఉన్న సంగం వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించుకున్న దాసగణును సాయి అనుమతించ లేదు. ”గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది. వెళ్ళకు!” అన్నారు Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా పరిధి ఎదో కొన్ని మైళ్ళు లేదా కిలోమీటర్లు కాదు. కెనడా దేశస్థుడైన జేమ్స్ వుడ్ క్రైస్థవుడు. 1978లో ఆయనకు ప్రమాదకరమైన జబ్బు చేసింది. మూత్రపిండాలు పనిచేయటం మానివేసాయి. కృత్రిమంగా మూత్రపిండాలను అమర్చి చూచారు. అవి కూడ పని చేయలేదు. ఆసుపత్రిలోనే కాలం గడపసాగాడు నేడో, రేపో ఆఖరి దినం Read more…
Audio Support By: Mrs. Jeevani సచ్చరిత్రలన్నీ శాంతి రస ప్రధానాలై ఉంటాయి. ఒకొక్కసారి ఆ శాంత మూర్తికి కోపం వస్తుంది. కోపం రావటం కాదు, ఆయన కోపాన్ని చూపిస్తాడు. అది నిజమైన కోపం కాదు. ఆ వ్యక్తికి ఎదైనా నష్టం, కష్టం సంభవించే ముందు దానిపై ఆ కోపాన్ని చూపిస్తాడు సాయి. చూచే వారికి వ్యక్తినే Read more…
నా పేరు సంతోషి రాణి. శ్రీకాకుళం జిల్లా లో ఉన్న పాలకొండ మా ఊరు. మా ఇంటి లో మా నాన్న, బాబాయి బాబా భక్తులు. వాళ్ళు ఏది వచ్చినా బాబా బాబా అంటూ ఉండేవారు. అందుకని బాబా తో నా పరిచయం అంటూ వేరే ఏమి లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి Read more…
Voice Support By: Mrs. Jeevani అవతార్ మెహర్బాబాకు ఉన్న పంచ గురువులలో అద్వితీయుడు సాయిబాబా. సాయిబాబాను ఈయన ఖుతుబ్-ఎ-ఇర్షాద్గా భావించేవారు. తన పంచ గురువులలో ఆ సాయినాధునకు భావిలో ఏర్పడబోయే దివ్య మందిరానికి మెహర్ బాబా రావటం, ఆ సందర్భంలోని మేకలను తిలకించిన వేలాది భక్తులు ధన్యులు. ఆ సుదినం ఫిబ్రవరి 21, 1954. Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఇతరులతో సంభాషిస్తూ ఫిబ్రవరి 20 (1912)న ”భగవంతుడే అందరి కంటే గొప్ప వాడు” అన్నారు పదే పదే. సాయిబాబాయే మరొకసారి ”ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పతనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని హరిహర బ్రహ్మల (త్రిమూర్తుల) అవతారమని గ్రహించెదరో వారే ధన్యులు” అంటారు. గురువు ఎప్పుడూ తాను Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబాను గూర్చిన సమాచారం సేకరించటం సగటు మనిషి కూడా చేయ గల్గినట్టిదే; అయితే ఆ సమాచారములోని సత్యాసత్యాలను గ్రహించి అసత్యాన్ని తీసివేయటం చాల కష్టమవుతుంది. ఈ విషయంలో శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు చేసిన కృషి అభినందనీయం. ఆయనకు కోహినూర్ వజ్రం దొరికినంత సంబరం కలిగింది కుశాభావ్ Read more…
Winner : Manjula pusala Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
సాయి లీలలు గురించి చెప్పాలంటే నిత్యము మన గ్రూప్ లో సాయి మహత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఒక ఆదివారం ఒక భక్తురాలు బాబా కి నైవేద్యం పెట్టటానికి వీలు కాలేదు. అందుకు బాధపడి. క్షమించండి బాబా అని ఆ ఆలోచనలో నిద్రలోకి వెళ్లి పోయింది. తెల్లవారక ముందు బాబా కలలో కనిపించి బిసి బెలే బాత్ Read more…
Recent Comments