జ్యోతి వెలిగించే ముందు ఆయన రెండు ఫోటోలు బాబా పీఠం పైన పెట్టారు. నాకు అంతా కొత్త ఏం చెయ్యాలోతెలీదు. అదే విషయం నేను ఆయనతోనూ, ఆయన కూడా వచ్చిన వాళ్ళతో చెప్పాను. ఏం ఫరవాలేదు. నేనుండి అన్ని చెబుతాను అంటూ ఒకావిడ వుండిపోయింది పూజ అభిషేకం ఎలా చేయాలో చూపించింది. మూలన ఈశాన్యంలో కాళీగా Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా షిరిడీ చేరినప్పుడు ఆయనను సేవించిన భక్త త్రయం మహల్సాపతి, అప్పా జోగ్లేకర్‌, కాశీరాం షింపె. కాశీరాం సాయిబాబాకు ఆకుపచ్చని కఫనీ, అదే రంగు టోపీని సమర్పించాడు. సాయి మహా సమాధి అనంతరం అవి సాయినాథుని భౌతిక శరీరంతోపాటు సమాధి చేయబడినవి. సాయి ఇతని వద్ద నుండి పైసా, Read more…


ఆ తర్వాత మా కుటుంబం అంతా అంటే మా అత్తగారు, మామగారు, మా మరిది, తోటికోడలు నేను పిల్లలు మా వారు లేకపోయినా నేను మా వాళ్ళందరితోనూ కలిసే వుంటున్నాను. అందరం కలిసి ఒక సారి శిరిడి వెళ్ళాము. బాబాను దర్శనం చేసుకొని బయటకి వచ్చేటప్పటికి, ఒక ముసలాయన ఒక క్యాన్‌ లో మూత తిరగేసి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఆబాలగోపాలాన్ని తీర్చి దిద్దుతుంటారు – ఆధ్యాత్మిక విషయాలలోనైనా సరే, లోకిక పరమైన విషయాలలో నైనాసరే. సాయి పిల్లలంటే ఆపేక్షగా ఉండేవారు. వారి చదువు సంధ్యలలో తోడ్పడేవారు. ఒకొక్కసారి సాయి చేష్టలు అర్థంకావు సరికదా, అవి తప్పుదోవ పట్టిస్తున్నాయా? అనే అనుమానం రాకమానదు. షిరిడీలో ప్రాథమిక పాఠశాల ఉండేది. Read more…


1993 వ సం”లో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలకి మా వారు నన్ను తిసుకువెళ్ళారు. అక్కడ స్నానాలు అవీ అయ్యాక నేను ఒక పుస్తకాల షాపు ముందునుంచుని అందులో పుస్తకాలు చూస్తున్నాను. నాకు ఆ షాపులో శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం పైన కళ్ళు నిలబడున్నాయి. అది గమనించి నాకు మా వారు ఆ Read more…


Voice Support By: Mrs. Jeevani ప్రతి సంవత్సరం జరుపుతున్నట్లు, ఆల్‌ ఇండియా డీవోటీస్ కాన్ఫరెన్స్ 1951లో ధార్వాడ్‌లో జరిగింది. అది ఏప్రిల్‌ మాసంలో జరిగింది. దిగ్విజయంగా ముగిసింది. శ్రీ బీ.వి. నరసింహ స్వామి, శ్రీ రాధాకృష్ణ స్వామి మద్రాసుకు బయలుదేరారు ధార్వాడ్‌ నుండి. ఇరువురు రైలుబండిలో ఎక్కారు. ఆ రైలు 9-50 నిమిషాలకు (రాత్రి) బయలుదేరాలి. Read more…


నా పేరు నళిని కుమారి. మేము ఏలూరు లో ఉంటాము. మేము సాధారణ మధ్య తరగతి కుటుంబీకులం. మా అమ్మకి మేము ముగ్గురం ఆడపిల్లలం. మా నాన్న మా చిన్నపుడే చనిపోయారు. మా అమ్మ ఆరోగ్యం అంత బాగా ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం తో బాధ పడుతుండేది. అందువలన మేము ముగ్గురం Read more…


Voice Support By: Mrs. Jeevani ఏకనాథుడు ఒక అభంగంలో: ”నా తల్లి పుట్టిల్లు భీమా నదీ తీరంలోని పండరీపురం, నా తల్లిదండ్రులు రఖమాయి, విఠలులు…” అంటూ తల్లి పుట్టిల్లును తలచుకుని శరణు పొందుతున్నానంటాడు. ఎంతటి అనన్య శరణం ఏకనాథునిది. అంతటి శరణ్యమే సాయి భక్తుడైన శ్యామాలోనూ కనిపిస్తుంది. చిటికెన వ్రేలుకు పాము కాటు వేసింది. Read more…


Voice Support by: Mrs. Jeevani దామోదర్‌ ఘనశ్యాం బాబ్రే అంటే చాలా మందికి తెలియకపోచ్చు గాని అన్నా చించినీకర్‌ అంటే సాయి భక్తులందరికి సుపరిచితమే. షిరిడీలో సంతాన లక్ష్మి, సాయి రూపంలో కొలువై ఉన్నది. ఎందరో సంతాన వంతులు అయ్యారు. ఒకసారి సాయిబాబాతో శ్యామా ”దేవా నీవు ఎందరెందరో కోరికలను తీరుస్తావు కానీ ఈ Read more…


Winner : Prabodh Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


మాపాపకి ఒకసారి పైల్స్‌ తో చాలా అవస్థపడింది. పరీక్షలు కూడా రాయలేక పోయింది. స్కూలుకి వెళ్లలేకపోయింది. నేను బాబాకి మొక్కుకున్నాను. బాబా ఊధి పాలల్లో వేసి ఇస్తుండేదాన్ని, దీనికి తగ్గి కులాసాగా  ఉంటే శిరిడి వస్తానని అనుకున్నాను. మాపాపకి తొందరలోనే నయం అయిపోయింది. మా తమ్ముడి కూతురికి ఎప్పుడు ఎదో ఒకటి జలుబో, దగ్గో, జ్వరమో, విరేచనాలతో బాధపడుతుండేది. Read more…


శ్రీ సాయినాధాయ నమః నేను స్కూల్ డేస్ లో ఉన్నపుడు మా ఇంటి దగ్గర ఉండే ఒక ఆంటీ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచింది. నాకు బాబా సచ్చరిత్ర బుక్ ఇస్తాను అని. ఆ  బుక్ ని కుదిరితే చదవమని చెప్పింది. అపుడు ఎక్కువగా నాకు బాబా గురించి తెలియదు. నేను ఆంటీ వాళ్ళ Read more…


Voice Support By: Mrs. Jeevani 1923, ఏప్రిల్‌ 13న శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయంగా ముగిసాయి షిరిడీలో. ఉత్సవాల అనంతరం ఇతర ప్రదేశాల నుండి శ్రీరామనవమి ఉత్సవాలను చూచిన వారు తమ ప్రదేశాలకు బయలుదేరారు. ఆ సంవత్సరం మామూలులాగే ముర్వేద్‌ నివాసి బాబా రామచంద్ర పత్తేవారు, ఆయన భార్య శ్రీమతి కృష్ణాబాయి కూడా బయలుదేరారు. వారితోపాటుగా Read more…


అర్గరాత్రి నన్ను బయటకి పంపించేసిన మాఆయన తెల్లారాక పనులు చేయటానికి పెళ్ళాం కావాలి కదా  మరి, అంటూ బయలుదేరాడు. ఎందులోనైనా దూకి చచ్చిపోయిందేమోనన్న అనుమానం కూడా వచ్చింది.  కాలువలు, చెరువులు అన్నీ వెతుక్కుంటూ మాతమ్ముడింటికి వచ్చాడు. మా ఆయన మమ్మల్ని వెతుకుంటూ వచ్చేలోపే మాశృతినేమో మా అక్కఇంట్లో పెట్టి, నన్ను మాతమ్ముడికి తెలిసిన ఉమెన్స్‌ హస్టల్లో Read more…


మా ఆయన అసలు మనిషికాదు, క్రూరమైన మృగం. అవును, మృగం అంటే దానికి కూడాఅవమానమేమో, ఎందుకంటే దానికి ఉన్నది క్రూరత్వమే కానీ వీడికి క్రూరత్వంతో పాటు శాడిజం కూడా వుంది. ఒకరోజు నేను పారాయణ చేసుకొని పడుకున్నాను, మా  ఆయన అర్దరాత్రి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లే నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. రాత్రి 2 గంటల Read more…


Voice Support By: Mrs. Jeevani తుకారాంకు ఒకనాటి రాత్రి స్వప్నం వచ్చింది. 300 సంవత్సరముల క్రిందటి బాబాజీ చైతన్య అను మహాత్ముడు స్వప్న దర్శనంతో పాటు మంత్ర దీక్ష నొసంగాడు. బాబాజీ చైతన్యుల వారే తుకారాం గురువు. తుకారాంకు అట్టి గురువును ప్రసాదించింది పాండురంగడే. గురుగీత పారాయణం చేస్తే సద్గురువు లభ్యమవుతాడని తెలుసుకున్న వినాయక Read more…


Voice Support By: Mrs. Jeevani తెలుగు వెలుగంతా తెలుగునాట కేంద్రీకృతమవ్వటం పరమేశ్వరునకు ఇష్టం లేనట్టుంది – సాధు సచ్చరిత్రలు చూస్తూంటే. విశిష్టాద్వైతి రామానుజులు శ్రీరంగంలోనూ, విద్యారణ్యులు శృంగేరిలోనూ – ఇలా ఎందరో ఉన్నారు. ఇటీవలి ఉదాహరణగా సాయి సాంప్రదాయానికి చెందిన శ్రీ శివనేశన్‌ స్వామీజీని తీసుకోవచ్చును. స్వామీజీ తెలుగు వారు. జన్మించింది కోయంబత్తూరులోని రత్నషేగపల్లి. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా జీవిత చరిత్రలో ప్రప్రధమంగా సాయి దీవెన పొంది పుత్ర సంతానాన్ని పొందిన వ్యక్తి గోపాలరావు గుండు. ”తనలాగే అందరూ సంతోషంగా ఉండలని, షిరిడీ గ్రామంలో ప్రతి ఏడాది ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని ఆలోచన కల్గింది” అని గోపాలరావు గుండును గూర్చి హేమాడ్‌పంత్‌ Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles