పుట్టుకతోనే కొందరు తమ జీవితాలను భగవదర్పితం చేస్తారు. అటువంటి వారిలో ఒకరు బాబా నందసింగ్ జీ. ఈయన నవంబర్ 8, 1870లో జన్మించారు. బాల్యంలోనే ఆ పిల్లవాడు ఏకాంత ప్రదేశములో ఉన్న ఒక బావిపై కూర్చుండి ధ్యానంలోనికి వెళ్లిపోయేవాడు. ఎన్నోసార్లు అతనిని అక్కడ నుండి తీసుకు వచ్చేవారు. “ఏ మాత్రం కన్ను మూతపడినా, బావిలో పడిపోతావని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా అత్యధిక ఆరాధానా వ్యవస్థగల మహామహిమాన్వితుడుగా వినుతికెక్కారు. ఆయన కురుణా ప్రసరణకు పగలు లేదు, రేయి లేదు. భక్తుల జాగ్రదావస్థను (మెలకువ) ఎంత విస్తృతంగా వినియోగించుకున్నాడో, అంతే విస్తృతంగా భక్తుల స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు సాయి. ఒక ఉదాహరణ: బయ్యాజీ పాటిల్కు తాను భీముడంతటి బలవంతుడనని గర్వం. అతను Read more…
స్వామి నారాయణ సాంప్రదాయంలో ముఖ్యమైన గురువుగా భగత్ జీ మహారాజ్ పరిగణింపబడతాడు. ఆయన అసలు పేరు ప్రాగ్జీ దర్జీ. ప్రాగ్జీ మహారాజ్ ఉపన్యాసాన్ని ప్రప్రథమంగా యజ్ఞపురుషదాస్ జీ వింటున్నాడు. క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్ధమయ్యే విధంగా చెప్పే ప్రాగ్జీమహారాజ్ కు మనసులోనే వందనాలర్పించాడు. యజ్ఞపురుషాదాస్ ను ఆకట్టుకున్న మరో అంశం ఉంది. ఎంత సులువుగా Read more…
Voice Support By: Mrs. Jeevani బాబూరాం మొక్కల సంరక్షణ చేసే స్వాములతో గులాబీ మొక్కల కొమ్మలను కత్తిరించమని, లేకపోతే గురుదేవులయిన రామకృష్ణ పరమహంస బట్టలకు పట్టుకుంటాయనే వారు. తాంబూలం సమర్పించేటప్పుడు సున్నం ఎక్కువగా వేయవద్దని, గురుదేవుల నోరు పొక్కుతుందనీ అనేవారు. రామకృష్ణులు వేడిగా అన్నం తింటారని, అందుచేత చల్లారిన అన్నం వడ్డించవద్దనే వారు. ఇలా Read more…
సాయిబాబా స్వయంగా కీర్తనలు పాడేవాడు. రామకృష్ణ పరమహంస కూడా అంతే. పరమహంస పాడిన పాటలలో రాంప్రసాద్ వి ఎక్కువుగా ఉండేవి. పొట్టపోసుకోవటం కోసం రాంప్రసాద్ దుర్గాచరణ్ మిత్ర అనే వ్యాపారి వద్ద చేరాడు ముప్పది రూపాయల వేతనంపై. పాటలు వ్రాసి, కాగితాలను, కాలమును వృధా చేస్తున్నాడని తోటి వారి ఫిర్యాదుపై కాగితాలు తెప్పించి చూచాడు యజమాని. Read more…
Voice support by: Mrs. Jeevani కృష్ణారావ్ నారాయణ్ పరూల్కర్, సాధుభయ్యా, నారాయణ గోవింద షిండే చిన్ననాటి నుండి స్నేహితులు. స్నేహితులు కష్ట, సుఖాలలో పాలుపంచు కుంటారు. ఇందులో స్వార్ధం ఉండదు. షిండేకు ఏడుగురు కుమార్తెలు. మగ సంతానం లేదు. షిండే దత్త భక్తుడు. ఒకసారి కృష్ణారావ్, Read more…
Winner : Praveen sai Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
పన్నిర్దరాళ్వార్లు విష్ణు సాంప్రదాయానికి తమదైన రీతిలో ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆ పన్నెండుగురిలో ఒకరు తిరుమంగై ఆళ్వారు. ఈయననే పరకాలుడు అంటారు. ఈయన జన్మించినది కార్తీక శుద్ధ పొర్ణమి గురువారంనాడు (కార్తీక మాసం సాధారణంగా నవంబర్ లో వస్తుంది). శ్రీ మహావిష్ణువు యొక్క శారజ్ఞ అంశచే జన్మించాడు. ఈయన బాల్య నామము నీలుడు. తండ్రి వలె వీరుడు, ధనుర్విద్య, Read more…
Voice support by: Mrs. Jeevani రమణ మహర్షి మహాసమాధి చెందారు. భగవాన్ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రే ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. సమాధి జరిగిన ఒకటి, రెండు రోజుల్లో దాదాపు అందరూ వెళ్ళిపోయారు. భౌతికంగా భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడకు పోతుంది? కాలం గుస్తున్నకొద్దీ తిరిగి భక్తులు రాసాగారు. Read more…
సాయిబాబా తన వద్దకు రాబోయే వ్యక్తులను గూర్చి ముందుగానే, తన వద్ద ఉన్న వారికి చెప్పేవాడు. గౌతమ బుద్ధుడు కూడా అంతే. అయన తన వద్దకు రాబోతున్న సారిపుత్ర, మగ్గల్లాను గూర్చి చెప్పారు. ఆ ఇద్దరు బుద్ధుని ముఖ్య అనుచరులయ్యారు, సారిపుత్ర అతి త్వరలో శిష్యునిగాను, సంఘాధిపతి అయ్యాడు. సారిపుత్రుడు దీక్షను, శిక్షణను ఇచ్చేవాడు. సారిపుత్రుడు మాలిన Read more…
Voice support by: Mrs. Jeevani రూపభవాని కాశ్మీరీ యోగినులలో ఒకరు. ఆమెకు ఆమె తండ్రే గురువు. ఆమెకు వివాహం అయింది. అత్తవారింటికి వెళ్ళింది. ఆమె అత్త, మామలు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించదలచారు. అందుకు గాను వారి కుల గురువును నిర్వాహకునిగా నియమించారు. యజ్ఞం సమాప్తి కావస్తోంది. అక్కడకు చేరిన బ్రాహ్మణులు ఆ కుల గురువును Read more…
భరణీధరన్ అనే వ్యక్తి సాయిబాబాను దర్శించలేదు. సాయిని గూర్చి చదివాడు. ఆయన ఒకసారి పూండిస్వామిని దర్శించటానికి వెళ్ళారు. ఎందరో భక్తులు స్వామిని దర్శించుకుని వెళ్లారు. పూండిస్వామి భరణీధరన్ వైపు చూశారు. అంతే. చల్లని వెన్నెల కిరణాలు వారి(స్వామి) కన్నుల నుండి తనకు సోకుతున్నట్లు అనుభవం చెందాడు. గతంలో సాయి చూపే కటాక్ష వీక్షణాలను గూర్చి మాత్రమే Read more…
Voice support by: Mrs. Jeevani ఆ దినం రంజాన్ పండుగ. చున్నీలాల్ హిందువు. అయినా ఆ రంజాన్ నెలంతా ప్రార్ధనలలో గడిపాడు. పగలు ఉపవాసం ఉండి, రాత్రి మాత్రం పాలు తాగే వాడు. ఆయనకు ఈశ్వరుడొక్కడే, వివిధ మతాలన్నీ ఒకటే అని తెలుసు. ఆయనకు సాయిబాబా గురువు. అప్పటికే సాయి మహాసమాధి చెంది 20 Read more…
కర్ణాటక దేశంలోని హరిదాసులలో ఒకరు కనకదాసు. అయన జన్మదినం కార్తీక కృష్ణపక్ష తృతీయ. దైవమైన ఆదికేహ్శవస్వామి దయను పొందిన కనకదాసు, అది కేశవస్వామి సూచనలతో వ్యాసరాయల వారి వద్దకు పోయి, ఆయన ప్రియా శిష్యుడౌతాడు. వ్యాసరాయలకున్న అనేక శిష్యులలో పురందరదాసు కూడా ఒకరు. పురందరదాసే స్వయంగా కనకదాసును కీర్తించాడు, కనకదాసు మహత్తును గూర్చిన సంఘటనను కూడా Read more…
Voice support by: Mrs. Jeevani ఒకసారి తాత్యాకోతే పాటిల్ సాయిబాబా వద్దకు వెళ్ళి ”శివరాత్రికి టాంగాలో జుజూరికి వెళ్ళివస్తాను, బాబా” అన్నాడు. ”ఎందుకంత శ్రమ. వద్దులే” అన్నాడు సాయి. ”నువ్వెప్పుడూ ఇంతే అడ్డుపుల్ల వేస్తావు?” అన్నాడు తాత్యా కోపంగా. ”సరే వెళ్ళు” అన్నాడు సాయి చిరాకుగా. అతడు బయలుదేరిన కొంతసేపటికే టాంగా బోల్తా కొట్టింది. Read more…
సూఫీ యోగులలో ఖాదరియా సాంప్రదాయానికి చెందిన జునైడ్ బాగ్దాద్ నగరంలో జన్మించాడు. ఈయన గురువు సారీ అల్ సఖాతీ. సారీ జునైడ్ కు మేనమామ. ఒకసారి కొందరు సారీను “శిష్యులు గురువును మించిపోగలరా?” అని ఎవరో ప్రశ్నించారు. అందరూ సారీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. “శిష్యులు గురువును మించిపోగలరు. అందుకు మీకు ఉదాహరణ జునైడ్” Read more…
Voice support by: Mrs. Jeevani మరుక్షణంలో ఏమి జరుగుతుందో తెలియని మనకు, మరుజన్మలో ఏ తల్లి గర్భాన జన్మిస్తామో తెలియదు. కానీ సాయి పరమాత్మకు తెలుసు. ఏ భక్తుణ్ణి ఏ తల్లి గర్భాన జనింపచేయాలో సాయి ముందే నిర్ణయిస్తాడు. అలా చేస్తానని పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. బల్వంత్ నాచ్నే భార్యకు టెంకాయను ప్రసాదించాడు Read more…
“దప్పికగొన్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు, అట్లాగే విశ్రమించటానికి చోటు ఇస్తే శ్రీహరి సంతుష్టుడవుతాడు” అన్నాడు సాయి. శ్రీహరి సంతుష్టుడు మాత్రమే అవుతాడా? ఈ విషయం ముదాలాళ్వార్ల జీవితంలో తెలుస్తుంది. తోలి ముగ్గురు ఆళ్వార్లను ముదాలాళ్వార్లని అంటారు. వీరు ముగ్గరు వరుస దినములలో ఒకే నెలలో జన్మించారు. పోయింగై(కై) ఆళ్వార్లు Read more…
Recent Comments