గణిత శాస్త్ర పరీక్షలు జరుగుతున్నాయి. ఏ తొమ్మిది ప్రశ్నలకైనా జవాబులు వ్రాయవచ్చును. కానీ, స్వామి రామతీర్థ, ప్రశ్నా పత్రములో ఇచ్చిన 13 ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి, ఏ తొమ్మిది జవాబులనైనను స్వికపింప వచ్చును అని వ్రాశాడు పరీక్షాధికారికి సూచనగ. గణిత శాస్త్రంలో ఉత్తమోత్తముడు. రామతీర్థ గణిత శాస్త్రంలో ఆచార్య పదవిని అందుకున్నారు అతి చిన్న వయసులోనే. Read more…
Voice support by: Mrs. Jeevani సాయి తన మహా నిర్యాణాన్ని ఎన్నో విధాలుగా తెలియచేశారు, ఒకొక్కరికి ఒకొక్క విధంగా. పురుషోత్తమ అవస్తే సాయినాథుని భక్తుడు. రేగేతోపాటు మొదటి సారిగా సాయిని దర్శించాడు. ఇక అనేకసార్లు షిరిడీకి వచ్చి సాయిని దర్శించాడు. పురుషోత్తమ అవస్తే తన కుటుంబ సభ్యులతో సత్సంగం చేసేవాడు. ఒకసారి ఆయన, ఆయన Read more…
సాయిబాబా తన వద్దకు వచ్చిన ఒక వ్యక్తిని గూర్చి “వీని తండ్రి నా స్నేహితుడు. కాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము పెట్టక నన్నును, విఠలుని కూడా ఆకలితో నుంచినాడు. అందుచేత వీనిని ఇక్కడకు ఈడ్చుకొచ్చితిని. వాడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి, తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను” అన్నారు. ఎక్కడో ఉన్న సాయికి Read more…
Shri kshetra shirdi…..a divine tour🙏 Om sai ram 🙏 Today 15th October 2020… Thursday….This day before 102 years Baba took Maha samadhi at 2:30pm at dwarkamai masjid. I don’t know whether we were present there at shirdi to witness Baba’s Read more…
Voice support by: Mrs. Jeevani సాయినాథుడు భౌతికంగా లేని అక్టోబరు 15 రాత్రి భారంగానే గడచింది షిరిడీలో. సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఎలాంటి లీలలను, మహిమలను చూపేవారో అక్టోబరు 15 రాత్రి పూర్తికాక ముందే, అంటే, ఇక తెల్లవారితే 16 అనగా మొదలు పెట్టాడు లీలలు చూపించటం. లక్ష్మణ జోషికి సాయి Read more…
చెతన్య మహాప్రభు భక్తుడైన రఘునాథ్ దాస గోస్వామి ఘనతను వర్ణించటానికి నేను అశక్తుడను, అని ప్రముఖ రచయిత అయిన కృష్ణరాజ కవిరాజుల వారే సెలవిచ్చారు. రఘునాథ దాస గోస్వామి పుట్టటయే జమీందారీ వంశంలో పుట్టాడు. ఆ వంశ వారసుడు ఈయన ఒక్కరే. ఇంద్ర భోగం అనుభవించగల వనరులున్నాయి. అన్నిటినీ త్యజించి చెతన్య మహాప్రభు కోసం పూరీకి Read more…
Winner : Ch.Lakshmi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
Voice support by: Mrs. Jeevani ఎంతటి మహనీయుడైనా చేసే అజ్ఞానపు పని అంటూ ఉంటే తన గురువును గూర్చి వ్రాయటమే. ఇది సాయిబాబా విషయంలో అందరకూ అనుభవమవుతున్న యదార్థ విషయం. సాయిబాబా గత శతాబ్దపు విలక్షణమూర్తి. ఈ శతాబ్ధిలో గూడా మహామహిమాన్వితులుగా విశ్వ ఖ్యాతిని, భక్తి ప్రేమలను పొందిన కారుణ్యమూర్తి, ప్రజల మనిషి. మనిషికి Read more…
It is a privilege to enter and travel in the spiritual path. It is a slippery rock. It didn’t take long to fall. Once Ramakrishan Paramahansa had wrote mystic syllables, on the tongue of Devendranath Majumdar with his hand. He Read more…
ఆధ్యాత్మిక పథంలోకి రావటం, పయనించటమే ఒక విశేషం. అది జారుడు బండ. పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి వ్రేలితో రామకృష్ణ పరమహంస, దేవేంద్రనాథ్ మజుందార్ నాలుకపై బీజాక్షరాలు వ్రాశారు. ఇక అతనికి దివ్య దర్శనాలు కలగసాగాయి. గంటల తరబడి భగవంతుడిని గూర్చి చెప్పగల పటిమ కలిగింది. రామకృష్ణులు మహాసమాధి చెందారు. ఒకసారి అతడు నీతి Read more…
Voice support by: Mrs. Jeevani సాయిబాబా ఒకసారి 1915 దసరా సమయంలో కాకా సాహెబ్ దీక్షిత్తో ”కాకా! మన దర్బారునందు మంచి వారు, చెడ్డ వారు కూడా చేరుదురు. మనము నిష్పక్షపాత బుద్ధితో వారిని ఆదరించవలెను కదా?” అన్నారు. సాయికి ఎదురు చెప్పగల వారెవ్వరున్నారు? కాకా సాహబ్ గ్రహించాడు, అక్కడున్న ఒక వ్యక్తిని గూర్చి Read more…
SAI BABA was handsome as per Shri Sai Satcharita and His devotees. Basra Resident Hasan was also handsome. If any lady was asked who would be handsome person to you, then she used to tell that the person with black Read more…
ఆ తర్వాత నాకు ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి బిజినెస్ చేయాలి అనిపించింది. అదీ ట్రావెల్స్ పెట్టాలి అనుకున్నాను. ఒక కార్ కొన్నాను, అలాగే తర్వాత మూడు నాలుగు కార్లు కొన్నాను. అవి నేను ING వైశ్యా బ్యాంకు కి అద్దెకిచ్చాను. వాళ్ళు బాగానే వాడుకునేవాళ్ళు, బ్యాంకు వాళ్ళు ఏడాదికి ఒకసారి కేరళ ట్రిప్ కి వెళతారు. Read more…
సాయిబాబాను అందగాడిగా సాయి సచ్చరిత్ర, సాయి భక్తులు తెలిపే వారు. బస్రా వాసి హాసన్ కూడా అందగాడే. పండుగ దినాన ఏ మహిళనైనా మీ కంటికి కనబడిన అందగాడు ఎవరంటే నల్లటి టోపీని ధరించిన వ్యక్తి అనేవారు. ఆయనే హాసన్. మహమ్మద్ ప్రవక్త కూడా అందంగానే ఉండేవాడు. హాసన్ భావం ఏమిటంటే బాహ్య సోదర్యంతో పాటు Read more…
Voice support by: Mrs. Jeevani మతీరాం మిశ్రా జీవితం సామాన్యుని లాగానే ప్రారంభమైంది. 9వ ఏట ఉపనయనం, 12వ ఏట వివాహం జరిగాయి. 18వ ఏట పుత్ర ప్రాప్తి కలిగింది మతీరాం మిశ్రాకు. సత్యాన్వేషణకై ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదలి వెళ్ళిపోయాడు. పరమహంస పరమానంద స్వామి దీక్షనిచ్చారు. మతీరాం మిశ్రా భాస్కరానంద సరస్వతి అయ్యారు. Read more…
After Mahasamadhi of SAI BABA, there were many instances where He appeared in dreams of devotees. It was 5 years since Ramakrishna Paramahansa left his body. He appeared in the dream of Annada Thakur, asked him to cut his hair Read more…
సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులకు స్వప్నంలో కనిపించి గాని, సాక్షాత్కరం ఇచ్చిన సందర్భాలు గానీ ఎన్నో ఉన్నాయ్. రామకృష్ణ పరమహంస దేహాన్ని విడిచి ఐదు ఏండ్లు పూర్తి అయ్యాయి. అన్నద ఠాకూర్ అనే వ్యక్తికి రామకృష్ణ పరమహంస స్వప్నంలో దర్శనమిచ్చి, తలను ముండనం చేయించుకోమని, కలకత్తాలోని ఈడెన్ ఉద్యానవనంలో ఉన్న గంగరావి, కొబ్బరి చెట్ల Read more…
Voice support by: Mrs. Jeevani షిరిడీలో అడుగుపెట్టిన సాయి వద్దకు అనేకులు ముఖ్యంగా షిరిడీ వాసులు తమ వ్యాధులను నయం చేసుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆయన ఒక హకీం. ఆ పిచ్చి ఫకీరుకు ఖ్యాతి వచ్చింది. ఆపర ధన్వంతరిగా మారాడు. కర్మ వలన సంభవించే వ్యాధులను కూడా ఇట్టే తీసిపారేశాడు. మరో విశేషం ఏమిటంటే Read more…
Recent Comments