Voice Support By: Mrs. Jeevani దక్షిణ భారతదేశం నుండి మహా సమాధి పూర్వం సాయిబాబాను దర్శించిన వారే తక్కువ. అందులో మహిళలు మరీ తక్కువ. 1889 మే 29న మధ్యాహ్నం ఒంటి గంట సమయాన తమిళ దేశంలో కోయంబత్తూరులోని వెల్లకినారు అనే ఊరిలో రాజమ్మ జన్మించింది. ఈమె పెదనాన్న శ్రీ తంగవేలు గౌండర్‌ సన్యాసం Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఖండేరావు గుడిలోనికి పోబోతుంటే, ఆ ఆలయ పూజారి మహల్సాపతి వారించాడు. సాయిబాబా అప్పుడు కోపం తెచ్చుకోకుండా ”…నీ అభిమతాన్ని అనుసరించి నేను దూరం నుండే దర్శనం చేసుకుంటాలే! దానికి అభ్యంతరం లేదనుకుంటాను. మీ పురాణాలలో ఒక కథ ఉన్నది. పంచముడైన చోఖామేళా పాండురంగనికి ప్రియమైనవాడు. Read more…


Winner : T.YADAGIRI Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support and Written By: K. Rajendra Prasad శ్రీ సాయినాథ చాలీసా శ్రీ కరుడై సద్గురువు పదములు వరమాత్ముని పరిపూర్హ రూపములు, సాయినాధుని అభయ సూత్రములు నమ్మిన వారికి జ్ఞానదీపములు. జయసాయినాథ పరాత్పర రూపా, జయ షిర్డీశా చిన్మయరూపా. తల్లిదండ్రులు ఎవరో తెలియదు, కులమత వివరములసలే తెలియదు. దర్శవమిచ్చెను బాలఫకీరుగ, భావనకందని భగవంతునిగా. మహాల్సాపతి మదిపిలిచిన Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సన్నిధిలో అంటే షిరిడీ సాయినాథ మందిర ప్రాంగణంలో ఎన్నో మందిరాలు, ఉద్యానవనం, సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో ఒకటి శ్రీ వి. పద్మనాభ అయ్యర్‌ది. ఆయన సుగర్‌ టెక్నాలజిస్టు. సాయి భక్తుడు అతని భార్యాబిడ్డలు లక్నోలో ఉండేవారు. ఆయన చక్కర ఫ్యాక్టరీలో పని చేసేవాడు. 1943-44లో అయ్యర్‌కు Read more…


Voice Support By: Mrs. Jeevani రామదాస పంచాయతనంలో ఒకరు కేశవస్వామి. ఈయన హైదరాబాదునకు వచ్చి స్థిరపడ్డారు. అందుకని ఆయనను కేశవస్వామి భాగ్‌నగర్‌కర్‌ అంటారు. ఈయన జియాగూడాలో నివసించేవారు. ఆయనకు హిందూ, మహమ్మదీయులు శిష్యులుగా ఉండేవారు. అయితే వారు మత ఛాందస్సుల నుండి తీవ్రమైన ప్రతిఘటను ఎదుర్కొన  వలసివచ్చేది. షిరిడీలోని సాయిబాబా పనిని ఆయన చేసినారు. Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి అపార కరుణకు నోచుకున్న కుటుంబాలలో ఒకటి సాయి సచ్చరిత్ర రచయిత హేమాడ్‌పంత్‌ కుటుంబం ఒకటి. హేమాడ్‌పంత్‌ కుమార్తె కృష్ణాబాయి. ఆమెకు 1916లో రాజారాం వాలవాలకర్‌తో వివాహమైంది. కాన్పు కష్టమవుతుందని హేమాడ్‌పంత్‌ భయపడ్డాడు. అట్లానే జరిగింది. సాయి ఉండగ దైన్యమేల? సాయి ఆయనకు ధైర్యాన్నిచ్చారు. బిడ్డ జన్మించాడు. పాలు Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి నానా సాహెబ్‌ చందోర్కర్‌ ఆఫీసు పనిమీద ఒక గ్రామానికి వెళుతూ దారిలో ఉన్న హరిశ్చంద్ర గుట్టను దాటవలసి వచ్చింది. కార్యాలయ సిబ్బందితో గుట్ట ఎక్కుతున్నాడు నానా. సగం దూరం ఎక్కేసరికి మధ్యాహ్నమైంది. అది మండు వేసవి (కనుక ఈ సంఘటన మే నెలలో జరిగి ఉంటుంది) నడి Read more…


Voice Support By: Mrs. Jeevani ప్యారీ కిషన్‌ ‘యం.వి. ధనలక్ష్మి’ అనే నౌకకు కెప్టెన్‌. సాయిపై దృఢ నమ్మకమున్న మనిషి. ఒకసారి ఆయన కెప్టెన్‌గా నడుపుతున్న నౌకలోనికి సముద్రపు నీరు జోరుగా ప్రవేశించింది. ఆయన వెంటనే అందరికి తగు సూచనలిచ్చి లైఫ్‌ జాకెట్లు ఇచ్చి సముద్రంలోకి దూకమన్నాడు. అందరూ నౌకనుండి దూకిన తరువాత ఆయనకు Read more…


Voice Support By: Mrs. Jeevani గణపతి డోండ్‌ కదం కుటుంబంతో సహా నాసిక్‌నుండి మన్మాడ్‌ పోతున్నాడు షిరిడీలో సాయిని దర్శించాలని. ఆ రైలు పెట్టెలో వీరు తప్ప మరెవ్వరూ లేరు. అడవి గుండా పోతోంది రైలు. భిల్లులు ఒకరి తరువాత ఒకరు పరుగెత్తి రైలు ఎక్కారు ప్రయాణికులను దోచుకోవానికి. వారు దొంగలని ఆ కుటుంబానికి Read more…


Voice Support By: Mrs. Jeevani భక్తుడు జాగ్రదావస్థలో ఉన్నా, నిద్రావస్తలో ఉన్నా సాయినాథునకు పట్టదు. తన బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటాడు. ఒకసారి కాకా సాహెబ్‌ దీక్షిత్‌ ప్రాతః కాలంలో తన నియమానుసారం స్నానం అయ్యాక ధ్యానమగ్నుడై ఉండగా విఠలుని దర్శనమైంది. తరువాత సాయిని కలువగా ”విఠలుపాటిల్‌ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు Read more…


Winner : Deepthi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా మాటలు ఒకసారికే అర్థం కావు. కాకా సాహెబ్‌ దీక్షిత్‌ తాను ఏ గ్రంథాన్ని పారాయణ చేయమంటారని సాయిని అడిగినప్పుడు సాయి ”ఇక ఏకనాథుని బృందావన గ్రంథాన్ని పారాయణ చేయి” అన్నారు. ఏకనాథుడు బృందావనమనే పేరుగల ఏ గ్రంథాన్ని వ్రాయలేదు, అందరూ అదే మాట అన్నారు. కాకా సాహెబ్‌ Read more…


Voice Support By: Sreenivas Murthy Muppalla హరిభక్తపరాయణ శ్రీదాసగణూకృత శ్రీ సాయినాథ  స్తవనమంజరి 1.  శ్రీగణేశాయనమః ఓ సర్వాధారా! మయూరేశ్వరా! సర్వసాక్షీ గౌరీకుమారా! ఓ ఆచింత్యా! లంబోదరా! శ్రీ గణపతీ పాహిమాం. 2. నీవు సకల గణాలకు అది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూపా! ఫాలచంద్రా! Read more…


Voice Support By: Mrs. Jeevani లోకమాన్యుడు ”స్వాతంత్య్రము నా జన్మ హక్కు” అని గర్జించాడు. గర్జించుటే కాదు, అనేక యోగులను కూడా దర్శించాడు ఆ విషయంలో. ”తిలక్‌ వస్తున్నాడు” అన్నారు సాయి ద్వారకామాయిలో కూర్చుని. అందరూ వామన్‌ మహారాజ్‌ తిలక్‌ అనబడే యోగి వస్తున్నాడని అనుకున్నారు. ఆ రోజు మే 19, 1917. బాలగంగాధర Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి సాహిత్యంలో సంఘటనలు ఎక్కువగా అంకిత భక్తుల జీవితాలలోనే ఉంటాయి అనుకొనరాదు. రామచంద్ర అమృతరావ్‌ దేశ్‌ముఖ్‌ షిరిడీ నివాసి. ఆయన తల్లి సాయి భక్తురాలు. దేశ్‌ముఖ్‌ బాబా భక్తుడు కాడు. దేశ్‌ముఖ్‌ పెద్ద కుమార్తెకు టైఫాయిడ్‌ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించినా వ్యాధి నయము కాలేదు. ఊదీతో Read more…


Voice Support By: Mrs. Jeevani ఒకసారి బొంబాయి నుండి మే, 1917లో కాకా సాహెబ్‌ దీక్షిత్‌, తన భార్య షిరిడీలోని సాయి సన్నిధికి వెళుతున్నారని తెలుసుకున్న సాయి శరణానంద రైల్వేస్టేషన్‌కు వెళ్ళి వారి ద్వారా సాయికి పూలమాల, పండ్లు, కొంత దక్షిణ పంపదలచి తన బావతో స్టేషన్‌కు వెళ్ళాడు. ఆయన మనసంతా ఆధ్యాత్మిక విషయాలతోనే Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రీ యం. హిదాయతుల్లా, సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తి, భారత దేశ ఉపరాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన మే 16, 1991న సాయిబాబాను గురించి వ్రాశారు. ”మా పవిత్ర గ్రంధం ఖురాన్‌ ఔలియా (యోగులను) గురించి చెబుతుంది. వారిని భక్తి ప్రపత్తులతో గౌరవించాలని నిర్దేశించింది” అని ఆయన Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles