Voice Support By: Mr.s Jeevani కపర్దేతో సాయిబాబా డిసెంబరు 18, 1911 న “నిద్త్రైనా లేకుండా అన్ని రకాల బాధలనూ తాను ఓర్చుకుంటుంటే, నీవు (కపర్దే) నా బకెట్ నింపుకుని వేప చెట్టు చల్లని గాలులను ఆనందంగా అనుభవిస్తున్నావు.” అన్నారు. సాయి వంటి మహాత్ములను అధిక సంఖ్యాకులు భౌతిక కోర్కెలు కోరేవారే. భక్తుల కోసం Read more…
సాయిబాబా జలాలుద్దీన్ రూమీని గూర్చి పలికారు. దైవాన్ని చేరటానికి కవిత్వం, సంగీతం, నృత్యం కూడా సాధనాలంటారు రూమీ. సాయి ఆధ్యాత్మిక మార్గంలో అప్పుడప్పుడు కానవచ్చే సిద్ధులను గూర్చి తీవ్రంగా హెచ్చరించారు. అట్లాగే రూమీ కూడ. రూమీకి ఎందరో శిష్యులున్నారు. ఆ శిష్యులలో ఒకరి వద్ద పనిచేసే పనిపిల్లకు సిద్దులు కలిగాయి. తనకు సిద్దులు కలగలేదని, ఆ Read more…
Voice Support By: Mrs. Jeevani గోవిందుడు అందరి వాడైనట్లు సాయి కూడా అందరి వాడే. బాబా భక్తులందరూ బాబా యెడల భక్తిని చూపిన చాలదు. ఎందుకంటే గతంలోని సాయి భక్తులు, సాయి భక్తులు కానీ వారికి, సాయి భక్తులకు అనేక సేవలు చేసేవారు. భక్తి అని బాబాను పూజించిన చాలదు అని ఆ భక్తుల Read more…
Winner : Geethamadhu Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
తేజ్ బహుదూర్ సిక్కుల తొమ్మిదవ గురువు. సాయిబాబాకు ఒకసారి నాచ్నే అనే వ్యక్తి రెండణాల దక్షిణను ఇవ్వటం మరచాడు. సాయి అడిగి మరీ తీసుకున్నాడు నాచ్నే నుండి – అలా సాయి చేయటం తన మహత్తును చాటుకోవటానికా? బాలునిగానే 8వ గురువు అయిన హరకిషన్, బాల్యంలోనే దేహాన్ని విడువ వలసి వచ్చింది. అందుకు ఆ బాల Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా వద్దకు సాయి శరణానందగా పేరు గాంచిన వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్ విద్యార్థిగా వచ్చాడు. డిసెంబరు 16 , 1911 న హటే అనే వైద్య విద్యార్థి సాయి సన్నిధికి వచ్చాడు. హటే తండ్రి అమ్రేలిలో జడ్జిగా పనిచేసి తరువాత పాలాటనా అనే సంస్థానానికి దివానుగా పనిచేశాడు. Read more…
బుద్ధుని కాలంలో శ్రావస్తి నగరంలో ఒక దంపతులుండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భార్య పేరు సోనా. ఆమెను అందరూ పిల్లల కోడి అనేవారు. ఆమెకు పదిమంది సంతానం. పిల్లను, కానీ, పెంచి, పోషించేది. కను రెప్పల కంటే మిన్నగా వారిని ఆదరించేది. ఒకరి తరువాత ఒకరి వివాహాలు అయ్యాయి. అందరూ ధనవంతులు కాబట్టి, సంఘంలోను, Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా తన భక్తులు తనపై చూపే భక్తి కన్నా, సేవ కన్నా తాను నిర్వహించవలసిన కర్తవ్యమును చేయమని తెలిపేవారు. కర్తవ్య నిర్వహణ అనంతరమే భక్తి అని తెల్పెడి వారు. ప్రథాన్ భార్య సాయి పూజ చేయుటకు ద్వారకామాయికి రాగా, ముందు వాడాలో ఏడ్చుచున్న పసిబిడ్డ వద్దకు పంపాడు. షిరిడీలో Read more…
సాయిబాబా జీవిత చరిత్ర రచించిన హేమాడ్ పంత్. ఆది శంకరుడు, జ్ఞానేశ్వరులతోపాటు మధుసూధన సరస్వతి భగవద్గీతపై వాఖ్యానాన్ని లిఖించిన వారి సరసన పేర్కొన్నారు. మధుసూధన సరస్వతి మహాజ్ఞాని, మహా మేధావి. మధుసూధన సరస్వతి పరిమితులు సరస్వతికి మాత్రమే తెలుసు, సరస్వతి పరిమితులు మధుసూధన సరస్వతికి మాత్రమే తెలుసుననే శ్లోకం వాడుకలో ఉంది. మహనీయులు ఆ అహంకారాన్ని Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా డిసెంబరు 14 , 1911 “దేవుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు” అన్నారు. సాయి జీవితమే అందుకు తార్కాణం. సాయిబాబాకు గాని ఇతరులకు గాని దైవం ఇచ్చినవేమిటి? అని ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి క్షమాగుణం. సాయి తనను అంతమొందించడానికి వచ్చిన పఠాన్ ను క్షమించి వదలి Read more…
జీవిత చరిత్రలు చదవటం జీవితాలను మారుస్తాయా? మధుమోహన్ తనతో “శ్రీకమలాంబికా దివ్య చరితము”ను తీసుకువెళ్లాడు మద్రాసు నుండి చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణమయ్యాడు. ఆ పెట్టెలో ముస్లింలందరూ నమాజు చేసుకుంటున్నారు. నేను కూడా దైవ చింతన చేసినట్లుంటుందని, ఆ జీవిత చరిత్రలో ఏ పేజీ వస్తే ఆ పేజీ చదవాలని ఒక పేజీ తెరిచాడు. Read more…
Voice Support By: Mrs. Jeevani శ్రీమతి సీతారాం మూర్తి సాయిబాబా భక్తురాలు. అయితే ఆమెకు కృష్ణుడు దైవం. సాయిబాబా ఎందరెందరికో తమ ఆరాధ్య దైవాలుగా సాక్షాత్కరించాడు. సాయి సాహిత్యం అనేక రూపాలలో సాయినాథుడు దర్శన మివ్వటాన్ని తెలుపుతొంది. సాయి సచ్చరిత్రలో సాయి డాక్టరుకు రామునిగా కనిపించాడు. మద్రాసీ భజన సమాజం యజమానికి రామదాసుగా కనుల Read more…
సాయిబాబా “అక్కడ (బీడ్) నాకు జరీ పని అంటే బంగారు, వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా విరామం తీసుకోకుండా పని చేశాను” అన్నాడు. ఇంకా, మహారాష్ట్రలో జిప్రు అన్నా అని పిలవబడే ఒక మహనీయుడు కూడా అదే పని చేసేవాడు. జలగంలోని నసీరాబాద్ ల మీరారాం, కాశీబాయి (సావిత్రీబాయి) దంపతులకు Read more…
Voice Support By: Mrs. Jeevani షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అని తెలిసిన వారందరూ షిరిడీకి వెళ్ళి సాయి దర్శనాన్ని చేసుకోవాలని తహ, తహలాడుతారు. మన కోరిక సాయి ముందు ఏ మాత్రం చెల్లదు. సాయి అనుమతి అయితేనే షిరిడీకి చేరేది, అప్పుడే సాయి దర్శనం కలుగుతుంది. కుశాల్ చంద్ సాయిబాబాను దర్శిద్దామనుకున్నాడు. Read more…
నా పేరు సాయి ఆదర్శ్. మేము బాగ్ లింగంపల్లి లో వుంటాము. నేను ఒక software కంపెనీ లో పని చేస్తున్నాను. మా చిన్నప్పటి నుండి మేము గుడి లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. మా నాన్న గారు దత్తాత్రేయ భక్తులు. దత్తాత్రేయుడి తో పాటు మా ఇంట్లో బాబా ఫోటో కూడా ఉండేది. నేను 5 Read more…
తుడిమెళ్ల నారాయణమ్మ గారు ఎవరు? ఆమె తల్లిదండ్రులకు బిడ్డ, సామాన్య గృహిణి, చిన్న తనంలోనే భర్తను కోల్పోయిన దీనురాలు, కానీ ఆమె జీవితము ప్రాపంచిక, ఆధ్యాత్మిక మార్గాల సమన్వయంతో తీరు తెన్నులు దిద్దుకుంది. ఒక మహనీయుని లేదా మహనీయురాలి జీవితములో కుటుంబమే ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాలను తెలుపుతుంది. అయితే వాటిని గ్రహించగల శక్తి ఆ వ్యక్తికి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయి మహాల్సాపతితో “నా శరీరాన్ని మూడు దినములు కాపాడుము. నేను తిరిగి వచ్చితినా సరే, తిరిగి రాకున్నా, ఈ నా దేహమును ఆ వెలుపలి ప్రదేశమున (వ్రేలితో చూపించి) భూస్థాపితము చేయుము. చిహ్నముగా అచట రెండు జెండాలను పాతుము” అన్నారు, మార్గశిర పూర్ణిమ డిసెంబరు 11, 1886 నాడు. Read more…
“నా కోసం మీరు కంచికి ఇంత దూరం రావలసిన పనిలేదు. చందోలులో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారున్నారు కదా, ప్రతి గురువారం వారిని దర్శించండి” అని కంచి కామకోటి పరమాచార్యుల వారు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారనేవారు. అఖిల భారత సాయి భక్త సమ్మేళనం నెల్లూరు పట్టణంలో 7, 8, 9 Read more…
Recent Comments