లలితానందస్వామి ఎవరో నిర్దారించ లేకపోయారు. కొందరు ములికి నాటి బ్రాహ్మణుడంటారు. సయ్యద్ మరుక్కాయర్ స్వామి తన సోదరుడంటారు, జయపురం లోని క్రైస్తవ వనిత తన భర్త అంటుంది ఆయనను. ఆయనను సుబ్రహ్మణ్యంశుడంటారు. చరమ జీవితం తిరువణ్ణామలైలోని శేషాద్రి ఆదేశం ప్రకారం పశుమలలో గడిపారు. ఈయనను వాడదేవుల లలితానందుడంటారు. ఈయన ఒకసారి యజ్ఞము చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని Read more…
Voice Support By: Mrs. Jeevani శ్రీమతి బాపత్ సాయి భక్తురాలు. ఒకసారి ఆమె సాయిబాబాకు ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించదలచింది. మరల మనసుమార్చుకుని నాలుగు అణాలు మాత్రమే దక్షిణగా సమర్పించింది. సాయి అప్పుడు ఆమెతో ”అమ్మా! మిగిలిన నాలుగు అణాలు ఇవ్వక ఎందుకు ఈ పేద బ్రాహ్మణున్ని మోసగిస్తావు?” అన్నారు. ఆమె తన తప్పుకు Read more…
పాణయ్యకు శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథుడంటే చాలా ఇష్టం. ఆ పరిసరాల్లోనే నిచుళాపురం అనే ఊరు ఉంది. అక్కడే పాణయ్య ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి, ఇసుక తెచ్చి, ఆ ఇసుకతో బొమ్మను (మూర్తిని) చేసుకుని దానినే రంగనాధునిగా భావిస్తూ, వీణ భుజాన తగిలించుకుని దానిని మీటుతూ భక్తి కీర్తనలు పాడేవాడు. ఎవరో ఒక భక్తుడు Read more…
అక్కల్ కోటలో స్థిరపడిన స్వామి సమర్థుల వారి శిష్యులలో ప్రఖ్యాతి చెందిన మహనీయుడు బీడ్కర్ మహారాజ్. ఈయన నవంబరు 22, 1839న జన్మించాడు. ఈయన కుల దైవం హనుమంతుడు. ఈయన మహా భక్తుడు. బాల్యంలో పాండురంగని దర్శిద్దామని పండరీపురం వెళ్లాడు. కానీ ఇసుక వేస్తే రాలనంతమంది ఆ దినం రంగని దర్శనానికై ఉన్నారు. ఇక తనకు దర్శనం Read more…
దత్త పరంపరలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకొనిన రంగావధూత జన్మించినది 1898, నవంబర్ 21 (సోమవారం). ఆయన దత్తునిలో ఐక్యమైన దినం 19 నవంబర్, 1968. వీరు మహారాష్ట్రులైన, గుజరాత్ లోని వాలమేలో జన్మించారు. రంగావధూత బాల్య నామం పాండురంగ. పాండురంగకు 8 ఏండ్ల వయసులో ఉపనయనమైంది. ఆ దినమే వాసుదేవానంద సరస్వతులు వారు ఆ Read more…
Voice Support By: Mrs. Jeevani కే.ఎం. భగవతి తండ్రి వ్యాపారి. భగవతికి బాల్యంలో పెద్ద జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఒక రోజు భగవతి ఇంటి గుమ్మం ముందు ఒక ఫకీరు నిలబడ్డాడు. ఆ ఫకీరు భగవతి తల్లితో మీ బిడ్డడి పరిస్థితి చాలా ప్రమాదకరముగా ఉన్నది కదా. షిరిడీలో సాయిబాబా Read more…
Voice Support By: Mrs. Jeevani కుటుంబంలో అందరూ సాయి భక్తులు కానక్కరలేదు. భక్తులు కానివారి వైపు కూడా సాయి కరుణా వీచికలు వీస్తాయి. చంద్రాబాయి బోర్కరు భర్త రామచంద్ర. ఆయన ఇంజినీరు. సాయి భక్తుడు కాదు. అయినా చంద్రాబాయి షిరిడీకి వెళ్ళి సాయిని దర్శిస్తే ఎప్పుడూ కాదనలేదు రామచంద్ర. ఒకసారి రాంచంద్ర కాలు విరిగింది. Read more…
Voice Support By: Mrs. Jeevani ‘ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు” అన్నాడు సాయిబాబా. సాయి గాని ఇతరు సత్పురుషులు గాని పరుల మనుస్సును కష్టపెట్టవద్దనే వారే. ఇతరులను నొప్పించకపోవటమే కాదు, అవకాశం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీయకుండుటే సాయి తన భక్తుల నుండి ఆశించేది. ఒకసారి నాచ్నే తన కుటుంబంతో Read more…
మా వారికి హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది కదా, ”పేస్ మేకర్” అమర్చారు, అది పది సంవత్సరాలకి ఒక సారి మార్చాలి లేక పోతే దానిపని తీరు సరిగ్గా వుండదు అందుకని దానిని తొలగించి మళ్ళీ కొత్తది అమరుస్తారు లక్షల ఖర్చు వుంటుంది, అది పది సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో ఒకసారి మాకు వనస్థలిపురం పనామా Read more…
పొలాసపూర్ ను పాలించే విజయుని కుమారుకు ఐముత్తుడు. తల్లి శ్రీమతి. అప్పుడు ఐముత్తునకు సుమారు ఆరు ఏండ్లు. ఒకనాడు ఆ రాకుమారుడు వీధిలో భిక్షార్థియై పోతున్న గౌతముని చూచాడు. గౌతముడు 24వ జైన తీర్థంకరుడైన మహావీరుని శిష్యుడు. ఆ రాకుమారుడు గౌతముని చూచి, తమ గృహానికి వస్తే, భిక్షను సమర్పిస్తానని అన్నాడు. ఐముత్తునితో గౌతముడు రాజసౌధంలోనికి Read more…
Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఏ పనిని వాయిదా వేయడు. కొన్ని సందర్భాల్లో ముందుగానే హెచ్చరికలు చేస్తాడు, లేదా అప్ప టికప్పుడు హెచ్చరిస్తాడు. బాపూ సాహెబ్ జోగ్ దంపతులు షిరిడీలో సాయిబాబా సన్నిధిలో స్ధిరపడ్డారు. ఒకసారి 1910 నవంబరులో గోదావరి నదికి పర్వదినం వచ్చింది. గోదావరి షిరిడీకి కొద్ది దూరంలో కోపర్గాం అనే Read more…
Winner : Arunachalam.Pamidi Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by Maruthi Sainathuni
నింబార్కా చార్యుల వారిని తెలుగు వారంటారు. ఆయన జన్మ దినం కార్తీక పూర్ణిమ. అయితే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన ప్రదేశాలు వేరు వేరుగా భావిస్తారు పరిశీలకులు. రామానుజాచార్యుని వలె, త్రైలింగస్వామి వలె, వల్లభాచార్లు వలె, నిబార్కాచార్యులు కూడా తెలుగు వారే. ఈయన సాంప్రదాయాన్ని హంస సాంప్రదాయమని, దేవర్షి సాంప్రదాయమని, సనకాది సాంప్రదాయమని అంటారు. నింబార్కుఆచార్యులను నింబాదిత్య Read more…
Voice Support By: Mrs. Jeevani 1984 నవంబరులో ఢిల్లీకి చెందిన కాన్సా అనే వ్యక్తి బ్రీఫ్కేసును పోగొట్టుకున్నాడు. కారును రెడ్ ఫోర్టు ముందు పార్కుచేశాడు. కానీ బ్రీఫ్కేస్ ద్యాసను మరచి చాందినీ చౌక్లో ఉన్న ఇంటికి బయలుదేరాడు. ఒకటి, రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాక గుర్తుకొచ్చింది బ్రీఫ్కేసును నేలమీద పెట్టి, కారు తలుపు తెరచి, Read more…
కొందరి మహనీయుల కీర్తి పతాకాలను కాలం కూడా ఎగురువేస్తుంది. ఆ మహనీయులకు నామం పెట్టిన వారు కూడా చిరస్మరణీయులే. ‘సాయి’ అని ఫకీరుకు నామకరణం చేసింది మహల్సాపతి. మౌనస్వామి అని, బ్రాహ్మణస్వామి అని పిలవబడే మహనీయునికి భగవాన్ శ్రీరమణ మహర్షి అని గణపతి ముని పేరు పెట్టారు. గణపతి ముని అసలు పేరు నవాబు అయ్యలసోమయాజుల Read more…
Voice Support By: Mrs.Jeevani సాయిబాబా చెప్పాడు ”శ్రీకృష్ణుని ద్వారకానగరం ఇదే” అని. సాయి కృష్ణునిగా దర్శనమిచ్చాడు. లీలలను చూపాడు. అలసి పవళించాడు. ఆ సాయి కృష్ణుని మేల్కొల్పాలి. కాకాడ ఆరతి అందుకు సిద్ధంగానే ఉంది. కాని అందులో మోల్కొల్పేది కృష్ణుని కాదు – పాండురంగణ్ణి. అయితే సాయిని శ్రీకృష్ణునిగా మేల్కొలపటం ఎలా? సమస్య మనదైతే Read more…
ఉత్తర హిందూ దేశంలో విద్యావతి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయింది. ఈశుని దాసునిగా చేసుకోగలిగినంత గొప్ప భక్తుడు. భక్తుడు మాత్రమే కాదు, మహా రచయిత. ఈయనను అపర జయదేవుడు అంటారు. రాజుల కొలువులో ఉండేవాడు. చివరి రోజులలో పరమేశ్వర సేవకే అంకితమయ్యాడు. శ్రీమద్ భాగవతం మొత్తాన్ని స్వహస్తాలతో నకలు వ్రాసి, సంకలనం కూడా చేశాడు. ఇప్పటికి అది Read more…
Voice Support By: Mrs. Jeevani బాలా షింపే గణపతి సాయి బాబా భక్తుడు. ఒక సమయంలో అతనిని ఆదరించేవారే కరువయ్యారు. వ్యాధిగ్రస్తుడై రోడ్డు మీద పడిపోయాడు. సాయి అతనిని చూచి నీంగాంలో నానా సాహెబ్ డేంగ్లే ఇంటికి వెళ్ళమని చెప్పాడు. బాలా, డేంగ్లే ఇంటికి వెళ్ళగానే డేంగ్లే అతనిని ఆహ్వానించి, గత రాత్రి బాబా Read more…
Recent Comments