స్వామి శివానందులు నవంబరు 16, 1854లో జన్మించారు. రామకృష్ణ పరమహంస నుండి సన్యాస దీక్షను పొందిన మహనీయుడు. ఒకసారి స్వామి శివానందను ఒక గృహస్థుడు భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చేసి తిరిగి సందు దాటే ముందు కొంతమంది పేదవారు, ఎవరో వదిలేసిన ఆహారం కోసం పోట్లాడుకోవటం చూచి, ఆ దృశ్యాన్ని భరించ లేకపోయారు. ఆ గృహస్తును Read more…


Voice Support By: Mrs. Jeevani సాయి బాబా జన్మ భూమి ఏమిటో తెలియదు కాని, షిరిడీ ఆయన కర్మ భూమి అయింది. షిరిడీలో కొలువైన సాయికి మొగలాయి ప్రదేశాలతో సంబంధం ఉండి ఉండాలనిపిస్తుంది అంటారు కాకా సాహెబ్‌ దీక్షిత్‌ . ఎందుకంటే సాయి మాటలలో సేలు, జాల్నా, మనపద్‌, పాథరి, పరభణి, నౌరంగాబాదు, బీడ్‌, Read more…


సూఫీ సాంప్రదాయంలో “అహం బ్రహ్మ” నేనే దైవాన్ని అనే స్థితికి చేరుకున్న సత్పురుషులెందరో ఉన్నారు. వారిలో ఒకరు షామ్స్  తబ్రీజి. షామ్స్ తబ్రీజి సన్నిహితుని కోసం అన్వేషిస్తున్నాడు. ఆయనకు సన్నిహితుడు లభించినది నవంబర్ 15, 1244గా భావిస్తారు కొందరు. ఆ సన్నిహితుడే రూమీ. షామ్స్ తబ్రీజి సాంగత్యం వాలా మౌలానా రూమీ అయ్యాడు. ఆ ఇరువురి Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఒకొక్క భక్తుని ఒకొక్క విధంగా చూచేవారు. బాబా ఒక వ్యక్తిని తన వద్దకు రమ్మని పదే, పదే కబురు పెట్టాడు. సాయి బాబా షిరిడీ విడిచి రెండు గ్రామాలకు వెళ్ళేవాడు – నీంగాంకు, రహతాకు. రహతా నుండి కుశాల్‌చంద్‌ రాకపోవటం ఆలస్యమైతే బాబాయే స్వయంగా రహతా వెళ్ళేవాడు Read more…


సాయిబాబా అన్నదానం చేసేవాడు.  14  నవంబర్, 1799న జన్మించిన జలారాం బాపా సదావ్రతమును స్వీకరించాడు. సదావ్రతమంటే నిత్యాన్న దానం. ఆ అన్నదాన కార్యక్రమంలో సాధువులు, జంతువులు, సాధారణ మానవులు, అందరూ పరమేశ్వర స్వరూపాలే. సాయిబాబా గురు భక్తిని ప్రోత్సహించినట్లు జలారాం బాపా తన గురువైన భోజాభగవత్ ను సేవించేవాడు. ఆ గురు భక్తి, ఆ అన్నదాన Read more…


Voice Support By: Mrs. Jeevani మే 1948లో సాయిబాబా పేరు మొదటిసారిగా విన్నాడు జగదీశ్‌ మున్షీ. అప్పటినుండి సాయి భక్తుడయ్యాడు. ఆ భార్యా, భర్తలు సాయి ఫొటోను దైవంగా భావించి పూజించే వారు. ఒకసారి ఆయనకు ఒక కష్టం వచ్చింది. అది ఆయన సాయి బాబా కృపవలననే తొలగిపోయింది అంటారు. సెప్టెంబరులో ఆయనకు ఆడ Read more…


బెంగాలీ బాబా ఆజ్ఞ ప్రకారం భోలే బాబా నర్మదా నాదీ తీరానికి బయలు దేరాడు. వైరాగ్యంతో ఉండాలని, కఠిన సాధన చేసి ఫలాలను సద్వినియోగం చేయలని సూచన ఇచ్చారు. నర్మదా తీరాన్ని చేరే ప్రయత్నంలో ఆయనకు దుర్వాసుని దర్శనం లభించింది. నర్మదా తీరాన, పశ్చిమ భాగాన ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ కుటీరానికి అతి సమీపంలో ఉన్న Read more…


Voice Support By: Mrs. Jeevani శ్రాద్ధ కర్మలు చేయటంలాంటివి మూఢ నమ్మకంగా గోపాల్‌ భాస్కర్‌ దాతర్‌ అనే ఠాణాలోని ప్లీడరు అనుకొనేవాడు. వాటిని పెట్టటం మానివేసాడు. ఆయన సాయి భక్తుడైనాడు. ఆయన స్నేహితుడు నాచ్నే. నాచ్నే భార్య మరణించింది. శ్రాద్ధ కర్మలు జరిపించాలని నాసిక్‌ వెళ్ళాడు. ఒక వ్యక్తి తారసపడి, దగ్గరుండి అంతా సవ్యంగా Read more…


నామదేవుని గూర్చి పలుకుతూ, ఒక సమయంలో, ఆయనను సగం కాలిన కుండ లేదా కాలికాలని కుండగా పోల్చటం జరిగింది. సాయి సచ్చరిత్రలో సాయి కాలని కుండలతో మొక్కలకు నీరు పోసాడు. కాశ్మీరు దేశంలోని యోగిని లాల్ దెడ్. ఆమెను లల్లాదేవి అంటారు. ఆ లల్లేశ్వరి తనను కాల్చబడని మట్టి కలశంతో పోల్చుకుంది. కుండ కాలింది. అలా Read more…


Voice Support By: Mrs. Jeevani ఆ దినం నవంబరు 9, 1986. డాక్టర్‌ విజయకుమారు గారు ఆ రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం తన చేతి సంచీని తెరచి చూచి తెల్లబోయారు. ఆ రోజు ఫ్రేము కట్టించుకొని తెచ్చిన రెండు ఫొటోలు ఆ సంచీలో లేవు. Read more…


Winner : Hema Respected Devotees…please attempt the Quiz and be a part of Sai Baba activity. Thank you. This Quiz has been prepared and typed by  Maruthi Sainathuni


మహిమలు అనంతము. క్రీస్తు మంచి నీటిని ద్రాక్ష రసంగా మార్చెను. సాయిబాబా నీటిచే దీపములు వెలిగించెను. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారిని హైదరాబాదు పాదుషా గారు ఒక కోరిక కోరారు. ఇంత వరకు వీరబ్రహ్మేంద్రస్వామి వారి లీలలెన్నో విని యున్నామనియు, ప్రత్యక్షముగా ఒక లీల చూడవలెనని కోరికను వెల్లడించారు. స్వామి “సరే” అన్నారు. “నీటితో దీపమును తాము Read more…


Voice Support By: Mrs. Jeevani ఖాన్‌ అబ్దుల్‌ కరీంఖాన్‌ సాహెబ్‌ హిందుస్తానీ సంగీతంలో ఉద్దండుడు. ఆయన 1914లో అమల్నేర్‌లో కచేరి చేయగా బూటీ ఆయనను షిరిడీకి ఆహ్వానించాడు. ఆయన ఇతర చోట్లకు వెళ్ళటం మానుకొని షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చింది ఆ జగదీశ్వరుడైన సాయి కోసమే. ఆయన సాయిని యోగీశ్వరునిగా గుర్తించాడు. కుశల ప్రశ్నల Read more…


మార్టిన్ లూథర్ అసలు పేరు మార్టిన్ లూడర్ (Martin  Luder). ఈయన మాతృ భాష జర్మనీ. ఒకసారి మాత్రమే జర్మనీ దేశము నుండి బయటకు వెళ్ళాడు. చదువులో చురుకైన వాడు. న్యాయ శాస్తమును చదువదలచాడు. కానీ దైవము నిర్ణయం వేరుగా ఉంది. ఒకసారి మార్టిన్ లూథర్ భయంకరమైన తుఫానులో చిక్కుకు పోయాడు. తుఫాను నుండి బ్రతికి బయటపడితే Read more…


Voice Support By: Mrs. Jeevani సాయిబాబా ఇతర దైవములను కొలచుటమాని, తనను పూజించుమని ఏనాడూ చెప్పలేదు. కాగా ఏ భక్తునకు ఏ దైవము ఇష్టమగునో, ఆ దైవమునే పూజింపుమనెడి వారు. ఆ దైవముగానే దర్శనమిచ్చినట్లు సాయి సాహిత్యములో నున్నది. అరుంధతీ అమ్మాళ్‌కు సాయి రామునిగా సాక్షాత్కరించారు. బల్వంత్‌ ఖోజోకర్‌కు సాయి దత్తునిగా దర్శనమిచ్చాడు. నందిపాటి Read more…


కొన్ని రోజులకి నా కొక పాప పుట్టింది, ఆ తర్వాత ఏడాది నేను మా పిన్ని కూతురికి అవసరమని రక్తం ఇవ్వటానికి వెడితే డాక్టర్ నా చేయి పట్టుకొని నాడి చూసి నువ్వా! ఎలా ఇస్తావు చాలా నీరసంగా ఉన్నావు పైగా కడుపుతోటి వున్నావు, అంది అప్పుడు టెస్ట్ చేస్తే ఆరవనెల అని తెలిసింది, అప్పటి Read more…


సెల్వపెరుమాళ్ జాతకాన్ని, తల్లిదండ్రులు జ్యోతిష్యం బాగా తెలిసిన జ్యోతిష్యునికి చూపారు. సాధు జీవితం ఆ జాతకునిది అని తేల్చడా జ్యోతిష్యుడు. దానికి భిన్నంగా ఉండేటట్లు తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నించారు. అదేదీ ఫలించలేదు. చివరకు సాధువే అయ్యాడు, తల్లిదండ్రులు అంగీకరించ వలసి వచ్చింది. భగవాన్ రమణుల ఉపదేశసారం చదివాడు. అందులో ఆయన(రమణుల) చిత్రపటం చూచాడు. భగవాన్ కొండపై Read more…


Voice Support By: Mrs. Jeevani 1978 సంవత్సరములో సాయినాథుని పుణ్య తిథిని పురస్కరించుకొని షిరిడీలో సాయినాథుని చిత్ర సాహిత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు సాయి సంస్థానం వారు – సాయినాథుని సమాధి మందిరంలో. నవంబరు 9, 1978, గురువారం నాడు ఉదయం పది గంటలకు శ్రీ సాయి పాదానంద ప్రారంభించారు ఆ ప్రదర్శనను. అది Read more…

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles